TRINETHRAM NEWS

సైనిక్ విద్యార్థులకు బంగారు రజిత పథకాలు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎన్ దినేష్ జే రోషన్ విలువిద్య పోటీల్లో బంగారు రజిత పథకాలు సాధించారు. జిల్లాస్థాయిలో u-19 ఎస్ జి ఎఫ్ ఐ పోటీలు కరీంనగర్ మానేరు డ్యామ్ వద్ద నిర్వహించారు హైదరాబాదులో త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి వివిధ పోటీల్లో వీరు పాల్గొంటారని సైనిక్ స్కూల్ డైరెక్టర్ కెసి రావు తెలిపారు.