TRINETHRAM NEWS

Trinethram News : Vijayawada:

ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి..

స్కూళ్లలో నాడు- నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌరులకు ప్రభుత్వం సమర్థవంతమైన సేవలు అందిస్తోంది- గవర్నర్ అబ్దుల్ నజీర్