TRINETHRAM NEWS

Dussehra holidays in AP are from October 3rd to 13th

Trinethram News : ఆంధ్రప్రదేశ్ :

అక్టోబర్ 3 నుండి 13 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన

  • అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
  • ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు.
  • పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు.
  • నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని,
  • 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
  • ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App