TRINETHRAM NEWS

ధర్మసాగర్ ఎల్కుర్తి మండలం లో మెడికల్ క్యాంపు నిర్వహించిన పల్లె దావఖన వైద్యాధికారి

హనుమకొండ జిల్లా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హనుమకొండ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.కే.లలిత దేవి ఆదేశనుసారం శుక్రవారం మెడికల్ క్యాంపు ధర్మసాగర్ ఎల్కుర్తి విలేజ్లో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పుట్ట మహేందర్ రావు వచ్చిన రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు ముఖ్యంగా దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని అన్నారు మరియు పౌష్టిక ఆహారం తీసు కోవాలని గుడ్లు, పాలు, మొదలైనవి ఎక్కువ మోతాలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ఏఎన్ఎం,ఆశా వర్కర్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App