TRINETHRAM NEWS

తిరుమల

9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,334 మంది భక్తులు..

తలనీలాలు సమర్పించిన 23,694 మంది భక్తులు..

హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు