Trinethram News : Guntur : 10-02-2024
గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి మృతి చెందిన 16 సంవత్సరాల పద్మ అనే మహిళ.. ఈ సందర్భంగా చనిపోయిన మహిళా కుటుంబానికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని, అదేవిధంగా చికిత్స తీసుకుంటున్న మిగత 18 బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో సరఫర చేస్తున్న తాగునీరు తాగి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం నగర కార్యదర్శి కె. నలని కాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, AISF జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ తదితరులు….
గుంటూరు నగర మేయర్ విహనాన్ని అడ్డుకున్న సిపిఐ నాయకులు
Related Posts
Balineni Srinivasa Reddy : నేడు జనసేనలో చేరనున్న మాజీ మంత్రి
TRINETHRAM NEWS Today the former minister will join the Jana Sena Trinethram News : Andhra Pradesh : Sep 19, 2024, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నిన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన…
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ఆలపాటి!
TRINETHRAM NEWS Alapati is the candidate for the graduates’ MLC seat! Trinethram News : Andhra Pradesh : Sep 19, 2024, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ…