TRINETHRAM NEWS

విశాఖపట్నం

విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి

ఇప్పటికే ఏడుగురుకి పాజిటివ్
నిర్ధారించిన వైద్య సిబ్బంది

విశాఖ పట్నంలో మధురానగర్, ఆరిలోవ, ఎంవీపీ కాలనీకి చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.