TRINETHRAM NEWS

CM Revanth sanctioned 5 crores to Khammam Collector’s account

Trinethram News : Telangana : Sep 02, 2024,

ఖమ్మం జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ముంపు కు గురైన ప్రాంతాలలో పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ. ముంపు బాధితుల కోసం ఖమ్మం కలెక్టర్ ఖాతాకు రూ. 5 కోట్లు కంటినేన్సీ పండ్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth sanctioned 5 crores to Khammam Collector's account