TRINETHRAM NEWS

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్..

ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం..

ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి..

రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం..

సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..