TRINETHRAM NEWS

ఈనెల 27న YCP కీలక సమావేశం

అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం

175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు

పాల్గొననున్న సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు.