TRINETHRAM NEWS

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం.

రెండు గంటల పాటు సైట్ విజిట్, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్న బృందం….