TRINETHRAM NEWS

నారావారి పల్లెకు చంద్రబాబు

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.