కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సీఎం తో నేను సంతకం పెట్టిస్తా:మంత్రి పొంగులేటి

కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సీఎం తో నేను సంతకం పెట్టిస్తా:మంత్రి పొంగులేటి కొత్తగూడెంజిల్లా: డిసెంబర్ 25గత ప్రభుత్వం అవకతవ కలతో సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ధ్వజ మెత్తారు. గత ప్రభుత్వ మాటలతో మీలాగే నేను కూడా నమ్మి…

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో భక్తుల రద్దీ వేములవాడ:డిసెంబర్ 25వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి దర్శించుకోవ డానికి భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దీంతో…

సామాజిక సేవకుడైన అభిలాషకు జాతీయ అవార్డు

సామాజిక సేవకుడైన అభిలాషకు జాతీయ అవార్డు కరీంనగర్ జిల్లా:డిసెంబర్ 25మంచిర్యాల జిల్లా రాంనగర్ కు చెందిన డా.నూతి.అభిలాష్ కు ఈరోజు జాతీయ స్థాయి స్పూర్తి శిఖరం అవార్డ్ ప్రధానం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహితీ సామాజిక సేవా సంస్థ ఆర్యాణీ…

కాంగ్రెస్ మంత్రులకు సవాలుగా మారనున్న సింగరేణి ఎన్నికలు

కాంగ్రెస్ మంత్రులకు సవాలుగా మారనున్న సింగరేణి ఎన్నికలు పెద్దపెల్లి జిల్లా: డిసెంబర్ 25తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వా నికి మొదటి నెలలోనే తొలి ఆగ్ని పరీక్ష ఎదురుకా బోతోంది. ఈ నెల 27న జరిగే సింగ రేణి ఎన్నికల్లో కాంగ్రెస్…

ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌షా సమక్షంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు.. లోక్‌సభ ఎన్నికల సమావేశంలో పాల్గొననున్న అమిత్ షా.. ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేయనున్న అమిత్ షా.. తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాలపై…

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క ములుగు జిల్లా:డిసెంబర్ 25మేడారం సమ్మక్క సార లమ్మ వన దేవతలను పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించు కున్నారు. ముందుగా పసరలోని గుండ్ల వాగు…

రేవంత్ రెడ్డితో పాల్ ముచ్చ‌ట

KA Paul : రేవంత్ రెడ్డితో పాల్ ముచ్చ‌ట..వివిధ అంశాల‌పై చ‌ర్చించాం హైద‌రాబాద్ – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ మ‌త బోధ‌కుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సోమ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇదిలా…

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు . రైతును లంచం బారి కాపాడాల్సిందిపోయి.. ఆ సమయంలోనే లంచాన్ని సమర్థిస్తూ అనంతపురం జిల్లా మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి చేసిన వ్యాఖ్యలు లంచగొండులు మీసం తిప్పుకునేలా ఉన్నాయి…. ఒక్కోసారి…

పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల హైదరాబాద్ అనాథ శరణాలయంలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు

పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల హైదరాబాద్ అనాథ శరణాలయంలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు… చిన్నారుల మధ్య కేక్ కటింగ్ చేసి నిత్యవసర సరుకులు పంచిపెట్టారు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. సీఎం రేవంత్‌రెడ్డితో కేఏ పాల్‌ భేటీసీఎం రేవంతే తనను ఆహ్వానించారని… పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్‌.. రేవంత్‌ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్‌…

You cannot copy content of this page