గుండెపోటుతో బాలుడి మృతి

గుండెపోటుతో బాలుడి మృతి పదమూడేళ్ల బాలుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో జరిగింది. తాళ్లపల్లి సుశాంత్ ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అతడు నిన్న ఛాతిలో…

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్ లలో 39,773 మంది కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గనులకు వ్యతిరేకంగా కార్మిక…

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కారు ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం సోమాజిగూడ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి..ప్రజాభవన్‌ మీదుగా బేగంపేట వెళ్తున్న కారు కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తిమాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సొహెల్‌గా…

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి…

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి…

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం-తెలంగాణలో రేషన్ కార్డులన్నీ రద్దు!

TS Ration Cards: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం-తెలంగాణలో రేషన్ కార్డులన్నీ రద్దు..! తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తోంది.…

శ్రీశ్రీశ్రీ అయ్యప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం

శ్రీశ్రీశ్రీ అయ్యప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలో IDPL కాలనీ హనుమాన్ టెంపుల్ నుండి వీర మణికంఠ సేవా సమితి వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు…

అటల్ బిహారి వాజ్ పేయి జయంతి పురస్కరించుకొని బౌరంపేటలో వారి చిత్రపటానికి పూలమాలలు

భారతరత్న భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి జయంతి పురస్కరించుకొని బౌరంపేటలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి, వాజ్…

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 191 ఎన్టీఆర్ నగర్ లో పాస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు ఈరోజు స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. .. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

You cannot copy content of this page