అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం

Amit Shah : అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు.…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ , sib చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాల తరలింపు నిన్న సాయంత్రం 22 ల్యాండ్ క్రూజర్ల ఎక్కడ…

తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్‌వార్‌పై అమిత్‌ షా సీరియస్

అమిత్‌ షా సీరియస్ తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్‌వార్‌పై అమిత్‌ షా సీరియస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని నేతలకు వార్నింగ్సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల నుండి పోటీ చేయాలి.. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని పార్టీ నేతలకు సూచన.

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్‌కు మెచ్యూరిటీ లేదు కాబట్టి కరీంనగర్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఈటెల రాజేందర్. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని చెప్పిన పార్టీ అధిష్టానం. మెదక్ నుండి ఈటెలను…

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ పరిధిలో…

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్?

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్…? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఎవరు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కావటంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ప్రారంభమైంది. లోక్ సభ…

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు దరఖాస్తులు

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు దరఖాస్తులుముందుగా అందించాలివిధివిధానాలు స్పష్టం గా ప్రకటించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు ధరఖాస్తులు ఇంటి ఇంటికి ముందు గా ప్రభుత్వం…

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ -కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ యాదవ్ -ఈ సందర్భంగా పరాయి పాలనలో మగ్గిపోతున్న భరతమాత…

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు లో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం…

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటజన్స్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తరాచంద్రారెడ్డి గారు…

Other Story

You cannot copy content of this page