రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి. హైదరాబాద్ డిసెంబర్ 30:వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం గంజాయి పీల్చడం వారి హాబీ తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది…

హాజీపూర్ రేపు ఎడ్లబండి పోటీలు

హాజీపూర్ రేపు ఎడ్లబండి పోటీలు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఈ నెల 31 తేదీన ఎడ్లబండి పందేలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మహేష్ తెలిపారు అయన మాట్లాడుతూ ఆసక్తి గల పోటీదారులు నిర్వాహకులను సంప్రదించి తమ పూర్తి వివరాలను అందజేయాలని…

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్ 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్‌లు అందు బాటులోకి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కలిసిన నటుడు నందమూరి బాలకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డి.ఎస్.పి.

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డి.ఎస్.పి. హైదరాబాద్ డిసెంబర్ 30:తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని శనివారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని…

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. రంగారెడ్డి నగర్ డివిజన్ గుబురుగుట్ట స్థానిక సీపీఐ నాయకులు జాఫర్ బాయ్ కుమారుడు ఖాదర్ నేడు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు…

కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

Hyderabad: కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.…

కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

Hyderabad: కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.…

అప్పుల కుప్ప‌గా మారిన తెలంగాణ..డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

Bhatti Vikramarka : అప్పుల కుప్ప‌గా మారిన తెలంగాణ..డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖ‌మ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు.…

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధం..జ‌న‌వ‌రి 3 నుంచి ముహూర్తం

BRS Focus : సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధం..జ‌న‌వ‌రి 3 నుంచి ముహూర్తం హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌న అధికారాన్ని కోల్పోయింది. 39 సీట్ల‌తో స‌రి…

You cannot copy content of this page