అవి గంజాయి చాక్లెట్లే

అవి గంజాయి చాక్లెట్లే విద్యార్థులకు వ్యసనంగా మార్చి.. పాన్‌ షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయాలు పోలీసుల దాడులు. ముగ్గురి అరెస్టు శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడి శంషాబాద్‌: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ…

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. తెలంగాణలో పెట్టుబడులపై వివరించిన అమెజాన్ ప్రతినిధులు

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా:ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లె మడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం…

కూసుమంచి ఎంపీటీసీ, సర్పంచ్, వర్తక సంఘం అధ్యక్షుడు లను అభినందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కూసుమంచి ఎంపీటీసీ, సర్పంచ్, వర్తక సంఘం అధ్యక్షుడు లను అభినందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అభిమానులకు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఎవరు అయినా…

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గండి మైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు గండి మైసమ్మలోని జిల్లా పార్టీ…

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ శాలువతో సత్కరించి పులకుండిని బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,…

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య Trinethram News : హైదరాబాద్:జనవరి 10భర్త మరణించిన 15 రోజుల తరువాత బాధతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధూల్‌పేటలోని ఆరాంఘర్…

ఖైదీ కడుపులో బ్లెడ్ల్, మేకులు

ఖైదీ కడుపులో బ్లెడ్ల్, మేకులు Trinethram News: హైదరాబాద్:జనవరి 10చంచల్‌గూడ జైలు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉంటుంది. అందులో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్నవారు ఉన్నారు. అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర…

You cannot copy content of this page