ఏసీబీ రైడ్స్

ఫ్లాష్ ఫ్లాష్ ఏసీబీ రైడ్స్ Trinethram News : జనగామ:- రూ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు అడ్డంగా చిక్కిన జనగామ DMHO ప్రశాంత్జూనియర్ అసిస్టెంట్ అజార్..

నేడు కరీంనగర్ 2 డిపో లో పందెం కోడి వేలం

నేడు కరీంనగర్ 2 డిపో లో పందెం కోడి వేలం Trinethram News : కరీంనగర్ జిల్లా : జనవరి 12పందెంకోడి కి వేలం వేయ డానికి కరీంనగర్-2 డిపో అధికారులు సిద్ధమ య్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని…

జాతీయ స్థాయిలో నాలుగు పురస్కారాలు

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో తెలంగాణకు అవార్డుల పంట జాతీయ స్థాయిలో నాలుగు పురస్కారాలు Trinethram News : హైదరాబాద్‌: పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌, గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో వారి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో వారి నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.…

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి .. మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు గారిని నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.…

ఎన్ ఎఫ్ ఐ డబ్లు,సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

ఎన్ ఎఫ్ ఐ డబ్లు,సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. భారత జాతీయ మహిళా సమాఖ్య,భారత కమ్యూనిస్టు పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా…

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి…

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం Trinethram News : నిర్మల్ జిల్లా:జనవరి 11నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా నికి మున్సిపల్‌ అధికారులు ఈరోజు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్‌ చేశారు. సబ్‌…

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ Trinethram News : హైదరాబాద్, జనవరి 11:అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్…

You cannot copy content of this page