ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

Trinethram News : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

Trinethram News : ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం…

సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

Trinethram News : హైదరాబాద్‌: హిట్‌ అండ్‌ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.. భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే…

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది.. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి…

నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు

నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు. ఈరోజు సుల్తానాబాద్ మండలం, నీరుకుల్ల గ్రామంలో ఫిబ్రవరి నెలలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జాతర…

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 16సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా.. ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న…

కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తల పైన కేటీఆర్ స్పందన గత…

అసౌకర్యాలకు నిలయంగా మారిన బీచుపల్లి టెంపుల్

Trinethram News : ఎర్రవల్లి:- దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్ అన్నట్లుగా బీచుపల్లి పుణ్యక్షేత్రం లో ఉంది.దేవాలయాల దర్శనం కోసం వచ్చే భక్తులకు స్థానిక అర్చకుల వసూళ్లతో దేవుని దర్శనం మహా భాగ్యం…

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Trinethram News : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక…

You cannot copy content of this page