హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…

యాదాద్రి జిల్లాలో గుండెపోటుతో గౌడ్ మృతి

Trinethram News : యాదాద్రి జిల్లా:జనవరి 17భువ‌న‌గిరి జిల్లా మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో బుధవారం విషాదం నెల‌కొంది. తాటి చెట్టుపైనే గుండెపోటుతో గీత కార్మికుడు మృతి చెందాడు. గీత కార్మికుడి డెడ్‌బాడీని తాటి చెట్టుపై నుంచి కింద‌కు దించారు పోలీసులు. ల‌క్ష్మ‌య్య‌(68)…

టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం

Trinethram News : మహబూబ్‌నగర్ జనవరి17(జోగులాంబ ప్రతినిధి):- మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు భక్తి, ఇతర సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు…

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ

Trinethram News : హైదరాబాద్:జనవరి 17సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు…

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల రిహార్సల్స్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నగరంలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టికి…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

మీడియా అకాడమీ చైర్మన్‌ పోస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!

Trinethram News : హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారంటూ జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఏ జర్నలిస్టు యూనియన్‌తో సంబంధాలు లేకుండా తటస్థంగా ఉండే సీనియర్ జర్నలిస్టును నియమించాలనే…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా

Trinethram News : హైదరాబాద్: సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్‌సీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్,…

You cannot copy content of this page