ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి …అసిఫాబాద్ జిల్లా:జనవరి 21కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర…

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్థరాత్రి రోడ్డుపై వెళుతున్న కారుపై పెద్ద చెట్టు విరిగిపడింది

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్థరాత్రి రోడ్డుపై వెళుతున్న కారుపై పెద్ద చెట్టు విరిగిపడింది.. ఈ ఘటనలో కారు కొంత బాగం డ్యామేజ్ అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా ఉన్నారు.. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న డిఆర్‌ఎఫ్ బృందం, జిహెచ్‌ఎంసి సిబ్బంది కారును…

ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

ఎమ్మెల్సీ కవిత కామెంట్స్.. ➤ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించాలని భారత జాగృతి తరఫున స్పీకర్ కి వినతి పత్రం ఇచ్చాం.. ➤ ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.. ➤ కాంగ్రెస్…

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం హైదరాబాద్‌ : భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నేటి…

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం.. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. గతంలో కూడా అదే టైంలో ఎన్నికలు వచ్చాయి.. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయం- కిషన్ రెడ్డి

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు?

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు? హైదరాబాద్:మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి,…

ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు: గ్రామాల్లో దండోరా

ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు: గ్రామాల్లో దండోరా గద్వాల జిల్లా:జనవరి 21అయోధ్యలో సోమవారం శ్రీరామమందిర ప్రారంభో త్సవం జరగనున్న సంద ర్భంగా పలు రాష్ట్రాల్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రామభక్తులు ఆదివారం,…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

ప్రభుత్వ సలహాదారుల నియామకం..వేం నరేందర్ రెడ్డికు కీలక పదవి

ప్రభుత్వ సలహాదారుల నియామకం..వేం నరేందర్ రెడ్డికు కీలక పదవి వెం నరేందర్ రెడ్డి – ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ – sc,st..మైనార్టీ వెల్ఫేర్ మల్లు రవి – ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి హరకర వేణుగోపాల్ – ప్రభుత్వ సలహాదారు,…

You cannot copy content of this page