బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆర్ అండ్…

రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తేది:22.01.2024జడ్చర్ల నియోజకవర్గం రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి… నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని…

రాజోలి మండల కేంద్రంలో కన్నుల పండుగగా రాములోరి పండగ

రాజోలి మండల కేంద్రంలో కన్నుల పండుగగా రాములోరి పండగ… జోగుళాంబ ప్రతినిధి,రాజోలి:-అయోధ్య పుణ్యక్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాలలో శ్రీ రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోలి మండల కేంద్రంలో జైశ్రీరామ్ సేవా…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గామాజీ డిజిపి

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గామాజీ డిజిపి❓️ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ, ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పదవికి మాజీ డీజీపీ…

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి

ఆదిలాబాద్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి.. అభివృద్ధిని ముందుకు నడిపించాలి.. అభివృద్ధి జరగని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.. రాజ్యాంగం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి-మంత్రి సీతక్క

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు? ‘మహాలక్ష్మి’పథకంతో 100శాతం దాటుతున్న ఆక్యుపెన్సీ పాత బస్సులు కావడంతో ఓవర్‌ లోడ్‌తో అదుపు తప్పుతాయన్న ఆందోళన కొత్త బస్సులు సమకూర్చుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం నిధుల లేమితో ఆర్టీసీకి ఇబ్బందులు.. సర్కారు సాయం, పూచీకత్తు రుణాలపైనా…

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తుల కల నెరవేరింది. ఇక రామ భక్తులు అయోధ్యకు వెళ్లడమే తరువాయి. అయోధ్య…

నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 12 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్‌ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల…

You cannot copy content of this page