తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారు

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారు మే 6న తెలంగాణ ఈసెట్‌మే 9 నుంచి 13 వరకు ఎంసెట్‌ పరీక్ష తెలంగాణ ఎంసెట్‌ను EAPCETగా మార్పుమే 23న ఎడ్‌సెట్, జూన్‌ 3న లాసెట్‌ జూన్‌ 4,5న ఐసెట్‌, జూన్ 6…

14th National Voters Day-2024

ఈరోజు 14th National Voters Day-2024 సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR .. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR…

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ…

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. Trinethram News : ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కన్వీనర్ల…

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ…

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు Trinethram News : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందే మంచి రోజు చూసుకొని ఆయన…

అ రోడ్డుకి రావటం అంటే చావే శరణ్యం అంటున్న ప్రయాణికులు…

Trinethram News : ముదిగొండ, మండలం : మృత్యువును తలపిస్తున్న సువర్ణాపురం, (వల్లభి) న్యూలక్ష్మీపురం రోడ్డు… అ రోడ్డుకి రావటం అంటే చావే శరణ్యం అంటున్న ప్రయాణికులు… హైవే పేరుతో భారీ వాహనాలు రాకపోకలు… అధ్వానంగా మారిన రోడ్డు.. అనుమతులకు మించి…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం Trinethram News : ఈనెల 26వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల సెలవు AN:ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 26న గణతంత్ర దినోత్సవం, 27 వారాంతపు యార్డ్ బంద్,…

You cannot copy content of this page