జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. వీసీలు ఎలా…

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం? Trinethram News : హైదరాబాద్‌:జనవరి 26ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15…

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ఖమ్మం జిల్లా :జనవరి 27డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మధిర మండలం బయ్యారంలో గ్రామ…

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం Trinethram News : ములుగు జిల్లా:జనవరి 27మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను…

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు. సీపీఐ, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి తరపున షాపూర్ నగర్,ఐడీపీఎల్, జగతగిరిగుట్ట, మక్దుం నగర్,గుబురుగుట్ట ,ఆస్బెస్టాస్ కాలనీ,హెచ్ఏంటీ ల లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా త్రివర్ణపతకాలను ఎగురవేయ్యడం జరిగింది.ఈ…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ నగర పాలక సంస్థ కార్యాలయం, ప్రగతి నగర్ గ్రీన్ బావర్చి, నిజాంపేట్ గ్రామ పంచాయతీ వద్ద, ప్రగతి నగర్, మధుర నగర్, నిజాంపేట్…

ఘనంగా గణతంత్ర వేడుకలు!

ఘనంగా గణతంత్ర వేడుకలు!! జాతీయ జెండాను ఆవిష్క‌రించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేంద్ర…

You cannot copy content of this page