ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు

నాగోలు : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి.. మాటల్లో పెట్టి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. నాగోలు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఎస్సై మధు కథనం ప్రకారం.. మేడ్చల్‌కు…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది

Trinethram News : హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం…

టిఎస్ ఆర్టీసీలో డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్ల నియామకాలు: ఎండి స‌జ్జ‌నార్

Trinethram News : హైద‌రాబాద్ : జనవరి 29తెలంగాణలో త్వరలోనే డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ఉంటుంది అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండి సజ్జనార్ కూడా ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా…

సర్వీసు నుండి బాలకృష్ణ తొలిగింపు !

అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుండి తొలగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో MAUD ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. కాగా, బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన అధికారులకు ఏసీబీ నోటిసులు…

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్‌లో పర్యటన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ…

అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : ఆయిల్‌పామ్‌ పరిశ్రమలో రూ.30 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం: తుమ్మల నాగేశ్వరరావు కరెంట్‌ బిల్లులు భారం కాకుండా రూ.30 కోట్లతో బయో పవర్‌ ప్లాంట్‌ పామాయిల్‌లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

You cannot copy content of this page