జగదాంబ దేవి అమ్మవారి జాతర సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి లో న్యూ శివాలయం నగర్ లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో దుర్గదాస్ మహారాజ్, నాగరాజ్,గోపాల్…

మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Trinethram News : నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

పెరిగిన చలి.. రాజేంద్రనగర్‌లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Trinethram News : హైదరాబాద్‌ : నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్‌(Rajendranagar)లో అత్యల్పంగా 13.5 డిగ్రీలు, పటాన్‌చెరు(Patancheru) – 14.2, దుండిగల్‌ – 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

గుజరాత్ కు తెలంగాణ విద్య శాఖ బృందం.

Trinethram News : ఫిబ్రవరి 1 నుండి 3 వరకు రాష్ట్ర పాఠశాల కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో గుజరాత్ లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో పాఠశాలలు , స్కిల్ యూనివర్శిటీ , విద్య సమీక్షా కేంద్రం వంటి విద్యాసంస్థల పనితీరు పైన…

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు

Trinethram News : జగిత్యాల – కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్)అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె…

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు.

Trinethram News : కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు. బస్సులో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

You cannot copy content of this page