ఆస్తులు ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు

వీరి స్వస్థలం.. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం లోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజా శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆస్ట్రేలియన్ హై కమిషనర్: ఫిలిప్ గ్రీన్

Trinethram News : హైదరాబాద్ : జనవరి 30ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ మంగళవారం బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం…

స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటన పట్టణ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది

మెదక్‌: స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటన పట్టణ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. అనుశ్రీ (6) తల్లిదండ్రులు బిక్షపతి, నవీన బొంతపల్లిలో ఉంటారు. హౌసింగ్‌బోర్డులో నివాసముంటున్న పిన్ని, బాబాయి వద్ద ఉంటూ బాలిక..…

ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టు విచారణ

ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టు విచారణ.. హాస్పిటల్ కూల్చేసి కొత్త హాస్పిటల్ నిర్మించాలని పిల్ దాఖలు తదుపరి విచారణ ఫిబ్రవరి 12 కు వాయిదా..

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం రోడ్లు లేని 422 గ్రామాలు, 3,177 ఆవాసాలకు తారు రోడ్లు స్వయం సహాయక…

తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ బృందం

Trinethram News : హుజూర్‌నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు.

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 30నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు…

హైదరాబాదులో నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

హైదరాబాదులో నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ నిరాకరణ తిరుపతి ఎంపీ సీటు ఇస్తామన్న వైసీపీ అధిష్ఠానం మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన…

You cannot copy content of this page