కాంగ్రెస్లోకి మాజీ డీహెచ్ శ్రీనివాస్!
మాజీ DH గడల శ్రీనివాస రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్ లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా దరఖాస్తు చేసుకున్నారు..
మాజీ DH గడల శ్రీనివాస రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్ లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా దరఖాస్తు చేసుకున్నారు..
ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్…
ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో…
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆయన ఏనాడైనా అడవిబిడ్డల…
సమావేశానికి హాజరైన బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జులు, తదితరులు పార్లమెంటు ఎన్నికలు, రథయాత్రలు, అయోధ్య దర్శన్పై చర్చ
మల్కాజ్గిరి టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ. టిక్కెట్ రేసులో ఏకంగా ఎనిమిది మంది నేతలు. టిక్కెట్ కోసం ఎవరికి వారు లాబీయింగ్. ఈటల రాజేందర్, మురళీధర్రావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం…
Trinethram News : ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి…
Trinethram News : హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.. ఇటీవల ఫేస్బుక్లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో…
Trinethram News : హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం…
Trinethram News : హైదరాబాద్ : రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.2026…
You cannot copy content of this page