మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి

భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష…

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ ఆనంద్ భవన్ ను సీజ్

ఒప్పందం కు విరుద్ధంగా నడుపుతున్నరనే కారణంతో సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.. ఫంక్షన్ హల్ కు అగ్రిమెంట్ ఇస్తే, హోటల్ ఇతర వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తోనే హోటల్ ని…

సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది

ఖమ్మం జిల్లాఖమ్మం రూరల్ మండలం సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది. బిల్లు చెల్లించే సమయంలో దాబా యజమానికి ఖమ్మం పట్టణానికి చెందిన యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెల్దారుపల్లి కి…

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

తీన్మార్ మల్లన్న భార్యకు డిప్యూటేషన్ పై నాగోలుకు బదిలీ

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04కాంగ్రెస్‌ పార్టీ నేత చింతపండు నవీన్‌కుమార్‌ తీన్మార్‌ మల్లన్న భార్య కొండాపురం మాతమ్మకు ప్రభుత్వం గ్రేటర్‌లోని ఓ స్కూల్లో ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది. మాతమ్మ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం…

నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04తాజాగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సత్కరించనున్నది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ…

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 5…

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Trinethram News : హైదరాబాద్ రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం.…

హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి

Trinethram News : HMDA జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(HGCL) ఎండీ, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆమ్రపాలి…

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

You cannot copy content of this page