విద్యారత్న అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు శాంతిలత

Trinethram News : మంచిర్యాల జిల్లా: ఫిబ్రవరి 04భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన…

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు

కానీ కాంగ్రెస్ వచ్చిన 2 నెల్లలోనే అవగాహన రాహిత్యంతో, తొందరపాటుతో మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితి తెచ్చినారు – హరీష్ రావు

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే.…

ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత..…

భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

Trinethram News : భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవరుతో అక్రమ సంబంధం ఉండగా ఆ విషయం భవ్య, వైష్ణవిలకు విషయం తెలిసిపోవడంతో వారిని…

ఆ యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టారో… ఇక అంతే సంగంతి… డిజిపియే బుక్కయ్యారు… మనమెంత!

Trinethram News : హైదరాబాద్ : మనం ఎవరి చేతిలోనైనా మోసపోతే పోలీసుల వద్దకు వెళతాం… కొందరు పోలీసులు కూడా మోసగాళ్ల బారిన పడుతుంటారు… వాళ్లు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారు. కానీ పోలీస్ బాసే సైబర్ నేరగాళ్ల బారినపడితే ఎవరికి చెప్పుకోవాలి… అలాంటి…

నేడు సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగనుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు. దీనిపై విచారణ గత కొద్ది…

రేవంత్ ప్రెస్‌మీట్.. జగన్‌కు మైలేజ్?

Trinethram News : తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ఆంధ్రా ప్రాంతానికి ఏ విధంగా నీటిని తరలించుకుపోయారో వివరించారు. ఇది విన్న సగటు…

2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.

కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్…ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!! అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం.ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి… అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతాం… రెండు రోజులు…

Other Story

You cannot copy content of this page