సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్

Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి…

ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల సాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Trinethram News : తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్…

రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది

Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…

బెల్ట్ తీయండి cm గారూ!?

Trinethram News : తెలంగాణ సమాజాన్ని నైతికంగా, ఆర్థికంగా పతనం చేస్తున్న మద్యం బెల్టుషాపులు తక్షణం తొలగించాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మద్యనిషేధం సాధ్యం కాకపోయినా బెల్టుషాపులు తొలగించడం, లైసెన్సు షాపుల అమ్మకం సమయాలు క్రమబద్ధీకరణ చేయడం ద్వారా కనీసం మద్య…

ఇసుకసురులపై ఉక్కుపాదం

మెదక్‌ : మెతుకు సీమలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు… ఆరు టిప్పర్లు అనే చందంగా సాగుతోంది. జిల్లాలో ముఖ్యంగా మంజీరా, హల్దీవాగుల్లో ఇసుక నిల్వలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల శివారుల్లో నుంచి ఇసుక తరలిస్తున్నారు. పోలీసు,…

క్రమశిక్షణ తప్పని నటుడు మురళీ మోహన్ : వెంకయ్య నాయుడు

Trinethram News : హైదరాబాద్: కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభకు ఆయన ముఖ్య…

రైతు నోట్లో మట్టి.. రుణమాఫీ, రైతుబంధుకు కాంగ్రెస్‌ మొండిచెయ్యి: హరీశ్‌రావు

Trinethram News : మొత్తం 83 వేల కోట్లకు ఇచ్చింది 19వేల కోట్లే82 వేల కోట్లకు 19 వేల కోట్లిస్తారా?రైతు భరోసాకే ఏటా 22 వేల కోట్లు కావాలిసాగుకు 19 వేల కోట్లు ఎలా సరిపోతాయ్‌?: హరీశ్‌ నిరుద్యోగులు, ఉద్యోగుల ఆశలపై…

తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతుబంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19…

ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రపంచ పౌరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ నైపుణ్య నిఫుణులుగా 4వ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో జీఈఆర్ పెరిగేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, అధికారుల కృషి…

You cannot copy content of this page