కేటీఆర్ చిట్ చాట్

అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉన్నది. ఆయన తెలుగులో మాట్లాడకుండా , ఇంగ్లీష్ మాట్లాడుతుండు. ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు , తెలంగాణ ప్రజలకు ఏం అర్ధమవుతుంది…

130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

ఉద్యోగ నియామకాల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Trinethram News : హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

Encroachments appearing in Nizampet Municipal Corporation Survey No. 334 కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క…

హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Trinethram News : హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత…

వివాహం కాలేదని యువకుడు బాల్వన్మరణం

Trinethram News : ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని…

కొడంగల్ కు వైద్య కళాశాల

Trinethram News : హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220…

దర్యాప్తులోనే దశాబ్దాలు

Trinethram News : హైదరాబాద్‌ : తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా,…

You cannot copy content of this page