సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి

Trinethram News : సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బంజారా సేవా సంఘం సభ్యులు,కార్పొరేటర్ బాలాజీ నాయక్, మరియు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన్న సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి. ఈ…

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Trinethram News : సూర్యాపేట జిల్లా :సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల…

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Trinethram News : గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి మృతి…

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌, ఎంపీ కవిత, కొప్పుల ఈశ్వర్, వద్దిరాజు రవిచంద్ర, సత్యవతి రాథోడ్, గిరిజన మహిళలు

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదు దేశానికి…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

Trinethram News : హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం,…

మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని…

రేపు ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి

Trinethram News : ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్‌’ వాల్‌పోస్టర్‌ను…

గోల్డ్ షాప్ లో భారీ చోరీ సినీ ఫక్కీలో..పట్టపగలే‼️

Trinethram News : హైదరాబాద్ : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు…

191 ఎన్టీఆర్ నగర్ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ సందర్బంగా పల్లకి సేవలో పాల్గొన డిప్యూటీ మేయర్

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఈరోజు…

You cannot copy content of this page