భద్రాద్రి జిల్లాలో న్యూడెమోక్రసీ ఐదుగురు మావోయిస్టుల అరెస్టు

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా…

గ్రూప్‌-4 లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

Trinethram News : KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను…

రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్

Trinethram News : దేశవ్యాప్తంగా రైతు,కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ లో షాపూర్ నగర్,ఐడీపీఎల్,బాచుపల్లి, గండి మైసమ్మ లో కార్మికులు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి జయప్రదం చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Trinethram News : Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా…

మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు

Trinethram News : మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను…

నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు

పటాన్‌చెరు : నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి పరిశ్రమల గేటుపై మూసివేత పత్రాలు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాలబరస్‌, విఠల్‌ సింథటిక్స్‌, వెంకార్‌…

70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో…

అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనతేది : .16.02.2024 అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు… ఉమ్మడి ఆదిలాబాద్ రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి శాసన సభ ఆమోదం తెలిపింది.

Trinethram News : ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు…

You cannot copy content of this page