ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం కార్యకర్తలు కష్టపడాలి.. భవిష్యత్తు మనదే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,…

మేడారం మహా జాతరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 20మేడారం మహా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్ల కోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలిరా నున్నారు. వనదేవతలను దర్శించు కుని మొక్కులు చెల్లించు…

మేడారం జన జాతరకు TSRTC సర్వసన్నద్దమైంది

Trinethram News : మేడారం జన జాతరకు TSRTC సర్వసన్నద్దమైంది. భక్తజనాన్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సంసిద్ధంగా ఉంది. మేడారంలో 55 ఎకరాల్లో సువిశాలమైన బేస్‌ క్యాంప్‌. భక్తుల కోసం 7 కిలోమీటర్ల పొడువున 50 క్యూ లైన్లు. 30 ఎకరాల…

మధ్యంతర నివేదిక సిద్ధం చేసిన ధరణి కమిటీ

Trinethram News : హైదరాబాద్ : రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న కమిటీ.. స్వల్ప మార్పులతో పరిష్కారం అయ్యేవాటిని నివేదికలో చేర్చిన ధరణి కమిటీ.. ధరణి వచ్చాక ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా.. జాబితాలో ఉన్న వాటికి వీలైనంత…

కాళేశ్వరంపై విచారణకు ఎన్డీఎస్ఏ బృందం

వారం రోజుల్లో అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించనున్న కేంద్ర బృందం. నేడు అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ లను పరిశీలించిన స్టేట్ డ్యాం సేఫ్టీ కమిటీ.

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చ‌జెండా

Trinethram News : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) భూ సేక‌ర‌ణ‌, విధాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ల వేగ‌వంతం ఆర్ఆర్ఆర్ లో యూటిలిటీస్ త‌ర‌లింపు భారం భ‌రిస్తామ‌న్న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్…

HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సంచలన ప్రకటన

Trinethram News : రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు. రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్…

కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

Trinethram News : హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా…

బీజేపీ వెనుక రాముడు.. మోదీ: బండి సంజయ్

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాల‌ని ఎంపీ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు. బీజేపీ…

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు

షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమంలో పోరాటస్ఫూర్తిని చూపారు ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.

You cannot copy content of this page