రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…

కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై!

ప్రభుత్వం ధరణి పోర్టల్ ధరిద్రాన్ని వదుల్చుకునేందుకే యత్నిస్తున్నది. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్టు సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తున్నది ఒకటీ రెండు సవరణలతో మెరుగైన సేవలందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.…

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్‌ నోట్‌

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకుంది.పోలీసులు…

ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు…

ఏడాదిలోనే తండ్రి, కూతరు మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నందిత

మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది

ఈ రోజు సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది..

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

You cannot copy content of this page