TSSPDCL: నేటి నుంచి సున్నా కరెంట్‌ బిల్లులు

కొత్త బిల్లింగ్‌ యంత్రాలు.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు హైదరాబాద్‌: నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్‌) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా…

బంజారుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్

-సంత్ సెవాలాల్ 285వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన శ్రీ…

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి

-కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేస్తున్నాం -ప్రజా ప్రభుత్వాన్ని ఎంత మంది ఎన్ని కుట్రలు చేసిన ఏమి చెయ్యలేరు -ములుగు మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వర్యులు సీతక్క గారు ఈ…

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

Trinethram News : హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా…

బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు

కేసీఆర్ కు బిగ్ షాక్ బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ రాములు, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్ప‌టికే పార్టీకి అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరిన…

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…

కాళేశ్వరం విద్యుత్తుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్

కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి…

You cannot copy content of this page