అక్కడ ఎవరు మనవావాళ్లో తెలియని పరిస్థితి: సీఎం రేవంత్ రెడ్డి

పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్ల.. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని CM రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, NTR జాతీయ రాజకీయాలను శాసించారు. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని…

మేడారం హుండీలో బెట్టింగ్ సమస్య !

హన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది. ఇందులో బెట్టింగ్‌కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు

కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది. అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

రంగంలోకి దిగిన గులాబీ దళపతి

Trinethram News : హైదరాబాద్: లోక్ సభ (Loksabha) ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఓ వైపు ఇద్దరు ఎంపీల (MP) రాజీనామా, మరో ముగ్గురు ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్దం అని జోరుగా ప్రచారం.. ఇక లాభం లేదనుకొన్న గులాబీ దళపతి, భారత…

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

కాంగ్రెస్ లో చేరిన ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే నాగరాజు అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక.

ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిరిసిల్ల లో‌ పోలీసు కార్యలయం, కాంగ్రెస్ పార్టీ కార్యలయ భవనం నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి‌ని దర్శించుకోనున్న సీఎం.

ఛాక్ ‌పీస్ పౌడర్‌తో మెడిసిన్స్.. అంతరాష్ట్ర నకిలీ మందుల ముఠా అరెస్ట్.

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర నెట్‌వర్కను విచ్చిన్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఛాక్ పీస్ పౌడర్‌తో మందులు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు ఉత్తరాఖండ్ ఫార్మా…

హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం పిల్ దాఖలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా విభజన చట్టం నిబంధనలు ఇప్పటికీ అమలు కాలేదని పిటిషన్ ఆస్తులు, అప్పులు, కార్పొరేషన్‌ల అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని వివరణ నిబంధనలు అమలు…

ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు

హైదరాబాద్‌: గచ్చిబౌలి ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన డ్రగ్‌ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్‌ బేగ్‌ను పోలీసులు విచారించి, రిమాండ్‌ రిపోర్టులో…

శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి సాయి బాబా నగర్(వీరాస్వామి నగర్ )లో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

You cannot copy content of this page