నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

పాతబస్తీ మెట్రో రైల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్…

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ రాష్ట్రంలో గురుకుల నియామక బోర్డు, పోలీసు నియామక బోర్డు, టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో…

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్లు

Trinethram News : మహబూబ్‌నగర్ జిల్లా:మార్చి 04రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా…

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మణం

అతివేగం, నిద్రమత్తు ఐదు ప్రాణాలను చిదిమేసింది. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం మరో విషాదం. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు.. ఈ తెల్లవారుజామున అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి…

నేడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్‌ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.…

ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా: కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BRS అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క…

You cannot copy content of this page