కండ్లకోయ సభకు భారీగా తరలి రండి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ది. 9-3-2024 న మేడ్చల్ కండ్లకోయలో నూతనంగా నిర్మించబోతున్న ఐటీ పార్క్ శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి విచేయుచున్నందున…

మహా శివరాత్రి పురస్కరించుకొని గౌరవ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

నేడు మహా శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం…

మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

నేడు మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి నిజాంపేట్ మంజీర వాటర్ ట్యాంక్ దగ్గర సాయి బాబా ఆలయం నందు నూతనంగా ఏర్పాటు చేయబడిన శివాలయంలో ఆలయ సభ్యుల…

మహాశివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు…

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Trinethram News : మార్చి 8: మహాశివరాత్రి (Maha Shivratri) సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో (Komuravelli Mallanna Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 08పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జాము న 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది. ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకా ణం పూర్తిగా…

మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Trinethram News : ఖమ్మం జిల్లా మార్చి08ఖమ్మం జిల్లా వైరా మండ లం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శివ రాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుం భంతో…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

Trinethram News : హైదరాబాద్:మార్చి 08మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

శివ ధ్యానం చేసిన ఊర పిచ్చుక

Trinethram News : జగిత్యాల జిల్లా మార్చి08మహాశివరాత్రి రోజు జగిత్యాల జిల్లా ధర్మపురి‌లో ఈరోజు వింత ఘటన జరిగింది. పూజామందిరంలోకి ఊర పిచ్చుక వచ్చింది. పూజ మందిరంలో చాలా సమయం కదలకుండ శివధ్యానంలో ఉన్నట్లు పిచ్చుక కూర్చుకుంది. మానవులే కాదు పశువులు…

వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Trinethram News : వరంగల్ జిల్లా మార్చి08వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు…

You cannot copy content of this page