మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

Trinethram News : హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్:మార్చి 12కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది. ఈ టీ-సేఫ్…

మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను…

కాంగ్రెస్‌, భారాస, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన…

జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Trinethram News : TS రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్…

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్

Trinethram News : ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన…

సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

Trinethram News : Mar 12, 2024, సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుకొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 272 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ,బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు…

తుప్పత్రళ దగ్గర మరో ప్రమాదం – పల్టీలు కొట్టిన కారు

Trinethram News : ప్రయాణికులు పాలిట శాపంగా రోడ్డు అత్యంత ప్రమాధకారంగ మారింది ఎందుకయ్యా ఈ అయిజ ప్రాంత ప్రజలపై వివక్ష – ఇంకెంతమంది చావాలి అయిజ నుండి పులికాల్ వైపుగా వెళ్తున్న కారు తూప్పత్రాల చిన్నయ్య గుండు సమీపంలో కంకర…

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

You cannot copy content of this page