ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ : TSPSC

Trinethram News : Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)…

రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

Trinethram News : హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు.. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి…

మహిళలకు ఇకపై E బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు,…

ఈ నెల 15 న ముస్లింల‌కు రేవంత్ సర్కార్ ఇఫ్తార్ విందు

Trinethram News : హైద‌రాబాద్:మార్చి 13రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌ మైన నేప‌ద్యంలో ముస్లీం లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈనెల 15న రంజాన్‌ మొదటి శుక్రవారం కావ డంతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ స్టేడియం లో…

సాకేతిక లోపంతో ఘట్కేసర్ స్టేషన్లో ఆగివున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్

Trinethram News : హైదరాబాద్ :మార్చి13సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది. 5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్…

నేను పార్టీ మారడం లేదు: కడియం శ్రీహరి.

Trinethram News : TS: తాను పార్టీ మారడం లేదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి:పారేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి:పడ్డారు.…

వరంగల్ ఎంపి స్థానంపై కేసిఆర్ సమీక్ష సమావేశం

వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ ను ప్రతిపాదించిన నేతలు.. పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని మాజీ సిఎం కేసిఆర్ కు తెలిపిన రమేశ్.. రమేశ్ నో చెప్పడంతో ఖాళిగా ఉన్న వరంగల్ బిఆర్ఎస్ స్థానం.. అసలు రమేశ్ మనసులో ఏముందోనని నేతల…

బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

Trinethram News : నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా Bjp పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న…

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

తెలంగాణ ఎంట్రపెన్యూర్ రాజేందర్ కు అరుదైన అవకాశం.. ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం

Trinethram News : జోగుళాంబ ప్రతినిధి,హైదరబాద్:-రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలో జరిగే ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2024’లో ప్రసంగించాల్సిందిగా విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలైట్ చేస్తూ వ్యవసాయ అవకాశాలపై చర్చించనున్నారు. మార్చి 15,…

You cannot copy content of this page