మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

ఖేడ్‌ లో మూడు ఆసుపత్రులు సీజ్‌

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌,…

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

Trinethram News : ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు.సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.…

జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…

జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఆకాంక్ష నెరవేర్చడం కోసం వాహనాల పై ఉన్న AP ని TG గా మార్చుకున్నం. జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది..…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

రుద్రూర్ ఏటీఎం ధ్వంసం 25 లక్షల రూపాయల చోరీ

బస్టాండ్ సమీపంలో ఈ ఘటన కామారెడ్డి: మార్చి 14 ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి పెద్ద ఎత్తున దొంగలు పాల్పడుతున్నారు .తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కన గల ఎస్బిఐ ఏటీఎం…

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేత పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌…

తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి : పరీక్షకు హాజరైన విద్యార్థిని

Trinethram News : భూపాలపల్లి జిల్లా: మార్చి 14ఇంటర్మీడియట్ పరీక్షలు.విద్యార్థులకు తొలి మెట్టే ఈ పరీక్షలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్షల్లో పాస య్యే అవకాశం ఉండదు. ఎంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలు బాగా రాయండి…

You cannot copy content of this page