మహబూబ్ నగర్, ఏనుగొండ,తెలంగాణ రాష్ట్రం మార్చ్-16 :

మహబూబ్ నగర్ జిల్ల, ఏనుగొండ గ్రామం లో ఉన్న అనాథ బాల బాలికల ఆవాస వసతి గృహాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం అక్షిత ఫౌండేషన్ ఆద్వర్యంలో 50 కేజీ ల బియ్యం ఆశ్రమానికి అందజేసిన అక్షిత ఫౌండేషన్…

ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి

ఢిల్లీ: కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు.. విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ…

సిట్ కస్టడీకి ప్రణీత్ రావు !

బీఆర్ఎస్ హయాంలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారుు. కస్టడీలో ఆయన చెప్పే వివరాల ఆధారంగా మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్…

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

పదోతరగతి పరీక్షలపై టీఎస్ విద్యాశాఖ కీలక నిర్ణయం..అలా చేస్తే డిబార్

Trinethram News : TS SSC Exams 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ టీఎస్ పదవ తరగతి హాల్ టిక్కెట్లను 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు నేరుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్…

ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 17చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఒక గేటు మాత్రమే ఓపెన్…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Trinethram News : Mar 17, 2024, హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడిహైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి హల్‌చల్ చేశాయి. మేడ్చల్ పరిధిలోని మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో ఆదివారం చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న…

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

You cannot copy content of this page