తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

Trinethram News : హైదరాబాద్:మార్చి 23తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ…

పార్టీ మారిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి మార్చుకోవాలి పొన్నంకు ఆవేశం స్టార్‌గా నామకరణం చేస్తున్న ప్రోటోకాల్ పాటించకుంటే అధికారులకు తిప్పలు తప్పవు 17 పార్లమెంట్ స్థానాలు మొదటి స్థానం కరీంనగర్ నుండి గెలవబోతున్నాం

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు…

మహిళలకు ఉచిత బస్ పాస్ విధానం రద్దు చేసి 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి

మహిళలకు ఉచిత బస్ పాస్ విధానం రద్దు చేసి 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి, మిగిలిన వారికి టికెట్ ల రేటు 50 శాతం తగ్గించి బస్సు లను నడపాలి…. ఉచిత అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య…

గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడి

Trinethram News : నిబంధనలు ఉల్లంఘిస్తుండటంపై కేఫ్ యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో 6గురిపై కేస్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పరారీలో ఉన్న యజమాని అబ్దుల్ ఫరీద్

టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రకటించింది.  మారిన షెడ్యూల్‌ ఇలా.. ● మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ మే 7 నుంచి…

మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న

ఈ రోజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ సమావేశానికి…

శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 డివిజన్ జీడిమెట్ల రిధిలోని రాఘవేంద్ర కాలనీ లో శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.మరియు కుతుబుల్లాపూర్ కైలాష్ హిల్స్ వాసులు…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యం

ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ రాక్ ఏరియా లోని జయలక్ష్మి గార్డెన్స్ నందు…

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ…

You cannot copy content of this page