బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!

Trinethram News : రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు…

భర్తను కొట్టి చంపిన భార్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో…

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

Trinethram News : TG . ఖమ్మం గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం…

బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : Mar 28, 2024, బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదంహైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిషనరీ,…

కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది

Trinethram News : Mar 28, 2024, కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది.. (Trending)కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి బెందాడి భవానీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో గొరిల్లా దుస్తులు…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Trinethram News : హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు…

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

తెలంగాణలో తాజా ఓటర్లు ఎంత మంది అంటే?

రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మంగళవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో తెలిపారు. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల…

నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : హైదరాబాద్ :మార్చి 27ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్…

తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీ

Trinethram News : Mar 27, 2024, తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీతెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఆరెంజ్…

You cannot copy content of this page