కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

Trinethram News : హైదరాబాద్‌: కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు.. కాంగ్రెస్‌ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.2,500 కోట్లు పంపారని వ్యాఖ్యానించిన కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాసరావు.. కేటీఆర్‌పై ఐపీసీ 504, 505 (2) సెక్షన్ల…

ప్రజా దర్బార్ విజ్ఞప్తులను మంత్రి సీతక్క దృష్టికి

Trinethram News : Mar 29, 2024, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ లో స్వీకరించిన విజ్ఞప్తులను సంబంధిత మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల…

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్:, మార్చి 29నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,…

నేను పార్టీ మారడం లేదు: మాలోతు కవిత

నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారు నేను పార్టీ మారను. పోటీలోనే ఉంటాను పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 29సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది…

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్:మార్చి 29ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు…

హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో…

కొడంగల్ నివాసం లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Trinethram News : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు. ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయి. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తా.…

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

Trinethram News : Mar 28, 2024, బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదుమేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం…

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి

Trinethram News : Mar 28, 2024, హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధిఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో…

You cannot copy content of this page