ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో దారుణ హత్య

Trinethram News : బాచుపల్లి లో దారుణం.. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో దారుణ హత్య ప్రత్యర్థిని చంపి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిందితులు .. పాత కక్ష్యలే హత్యకు కారణంగా బావిస్తున్నారు. ఒక హత్య కేసులో…

నార్త్ సిటీ స్కూల్ లో నీటి సంరక్షణ అవగాహన పై విద్యార్థులకు వివరించారు

Trinethram News : మేడ్చల్ జిల్లా నార్త్ సిటీ స్కూల్ లో నీటి సంరక్షణ అవగాహన పై విద్యార్థులకు వివరించారు, వేసవికాలంలో నీటి కొరత ఉండకూడదు, హైదరాబాదు మరో బెంగుళూరు కాకూడదు అనే సదుద్దేశంతో నీటి పొదుపు పై అవగాహన కల్పిస్తూ,,,…

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను…

BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

Trinethram News : Apr 08, 2024, BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు.…

చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Trinethram News : బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పటైయ్యింది. తేదీ 6. 4.2024 రోజున ఉదయం స్థానిక కమ్యూనిటీ హాలు నందు జరిగిన ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్ కొత్త చందర్…

వింత వ్యాధితో సరిగ్గా నడవలేక పోతున్న యశ్వత కుటుంబానికి 5000/- ఆర్ధిక సహాయం అందజేత

Trinethram News : హన్మకొండ జిల్లా, ఖాజీపేట్ మండలం, బాపూజీ నగర్ కాలనీ లో ఉంటున్న తోకల సర్వేశ్ – ప్రేమలతల కూతురు యశ్వత మానసిక స్థితి సరిగ్గా లేక వింత రోగం సోకి సరిగ్గా నడవలేను స్థితిలో ఉందని, ఏదైనా…

మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Trinethram News : హైదరాబాద్‌ : ఏప్రిల్ 06సైబరాబాద్‌ పోలీస్‌ కమిష నరేట్‌ పరిధిలోని మాదా పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికా రులు దాడులు నిర్వహిం చించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌,…

ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి

Trinethram News : Jupally Krishna Rao : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజురోజుకు మారుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ అంశంపై మంత్రి జూపల్లి…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

You cannot copy content of this page