ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ
Trinethram News : Apr 10, 2024, ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్…
Trinethram News : Apr 10, 2024, ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్…
Trinethram News : Apr 10, 2024, ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలిఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ గా చేసి ఓయూలో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ కి బుధవారం వినతి…
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థుల మతసామర్ధ్యాన్ని పాటిస్తూ వినూత రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలుపు తెలిపారు ఈద్ ముబారక్ పేరుతో కూర్చొని వారి పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపాల్ ఎం అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న…
Trinethram News : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. బొలెరో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లికి వెళ్లి…
Trinethram News : టోఫెల్ స్కాలర్ షిప్ 2.5లక్షలు హైదరాబాద్ : ఇంగ్లండ్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ టోఫెల్ స్కాలర్షిప్ ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్కు వెళ్లే వారికి రూ.2.5 లక్షల…
Trinethram News : హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. సనత్ నగర్లో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Police) సీజ్ (Siege) చేశారు.. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ (OCB)…
రాష్ట్రంలో గత నెలరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన ఉక్కపోతలు, వేడిగాలులతో ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఎండలో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రానున్న రోజులు ఇంకెలా ఉంటాయో అనే భయం ప్రజల్లో మొదలైంది. ఈ తరుణంలోనే వాతావరణశాఖ…
Trinethram News : హైదరాబాద్ :-దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి CHSL (10+2) నోటిఫికేషన్ను SSC విడుదల చేసింది. మే 7న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకో వచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్…
Trinethram News : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖకు రాజీవ్ రతన్ అందించిన సేవలు మరవలేమని సీఎం అన్నారు.. సుదీర్ఘ కాలం పోలీస్…
Trinethram News : తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన…
You cannot copy content of this page