నందినగర్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన కేటీఆర్
Trinethram News : హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ నందినగర్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన కేటీఆర్
Trinethram News : హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ నందినగర్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన కేటీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే.. ఎన్టీఆర్ ఓటు…
Trinethram News : జనగామ జిల్లా:హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతివేగంతో వచ్చి తాకిన ఆర్టీసీ గరుడ వాహనం బస్సు టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ఒక…
Trinethram News : ఆదిలాబాద్ 13.22 శాతంభువనగిరి 10.54 శాతంచేవెళ్ల 8.29 శాతంహైదరాబాద్ 5.06 శాతంకరీంనగర్10.23 శాతంఖమ్మం 12.24 శాతంమహబూబాబాద్ 11.94 శాతంమహబూబ్ నగర్ 10.33 శాతంమల్కాజిగిరి 6.20 శాతంమెదక్ 10.99 శాతంనాగర్ కర్నూల్ 9.81 శాతంనల్లగొండ 12.80 శాతంనిజామాబాద్ 10.91…
Trinethram News : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది. పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ…
విధులకు హాజరయ్యే టీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇకపై జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు సంస్థ ఎండీ సజ్జనార్. డ్రైవర్లు, కండక్టర్లు మినహా మిగతా వాళ్లు క్యాజువల్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల సంస్థ గౌరవానికి భంగం…
అందరికీ నమస్కారములు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్ర్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార చివరి రోజు అయిన నేడు శనివారం (11-05-2024) ఉదయం 9 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్…
Trinethram News : నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి .. ఉదయం 10 గంటలకు పఠాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక…
Trinethram News : May 10, 2024, రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటనతనకు పద్మవిభూషన్ రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ…
Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీల న్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా…
You cannot copy content of this page